Home » IIT Tirupati
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.