-
Home » ill
ill
Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు
January 28, 2023 / 07:32 AM ISTనటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
Neeraj Chopra : ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు అస్వస్థత
August 17, 2021 / 07:53 PM ISTటోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కూల్డ్రింక్ తాగిన పిల్లలకు అస్వస్థత..పురుగులమందు కలిసిందన్న వైద్యులు
January 24, 2021 / 07:43 PM ISTThree children who drank cool drink fell ill : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గుడేపల్లి గ్రామంలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు…
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యంకు అనారోగ్యం..టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం
January 5, 2021 / 09:12 PM ISTTPCC president’s statement further delayed : టీపీసీసీ చీఫ్ నియామకంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మాపో.. రేపో అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే… తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం…
ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!
December 7, 2020 / 06:52 AM ISTEluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ…
కోలుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఛాతిలో నొప్పికి కారణం ఇదే
May 15, 2020 / 04:40 AM ISTతెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం (మే
కష్టాల్లో చిరంజీవి తొలిచిత్ర దర్శకుడు : ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
November 15, 2019 / 03:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు తీవ్ర అనారోగ్యం
September 26, 2019 / 12:22 PM ISTజనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే
రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్
April 7, 2019 / 11:47 AM ISTన్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జార్ఖండ్ లోని బొకారో స్టేషన్…
ఉడకని అన్నం, కూరలు : సంక్షేమ హాస్టల్స్లో దారుణాలు
January 6, 2019 / 04:00 PM ISTసాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు…