illegal relation

    తల్లితో వివాహేతర సంబంధం…కొడుకును చంపిన ప్రియుడు

    December 30, 2020 / 12:56 PM IST

    Minor boy Kidnapping, killed by mother’s lover : వితంతు మహిళతో, పెళ్లైన వ్యక్తి ఏర్పరుచుకున్న వివాహేతర సంబంధం ఆమె కుమారుడ్ని బలిగొంది. ఈ దారుణం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియాలో నివసించే ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. తన 15 ఏళ్ల కుమారుడి

    లావు తగ్గిస్తానని… కూతురు వయసున్న మహిళతో పరారీ

    September 19, 2020 / 11:03 AM IST

    ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రధ్ద ఎక్కువై పోయింది. వరి అన్నం తినటం మానేసి తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్స్ , వెజిటబుల్స్ తినటం మొదలెట్టారు అలాంటి వాటిలో లోనే బరువు తగ్గటం…లావు తగ్గటం వంటి వాటి కోసం వివిధ యోగా సెంటర్లను జిమ్ లను సంప్రదిస�

    అక్రమ సంబంధానికి అడ్డు చెప్పాడని తండ్రిని హత్య చేసిన కూతురు

    August 15, 2020 / 11:08 AM IST

    కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు. తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45

    అక్రమ సంబంధం….సెల్ ఫోన్ ఛార్జర్‌తో ఉరి

    August 12, 2020 / 02:40 PM IST

    సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె

    బాబాయ్ ని ప్రేమించిన కూతురు…..పెళ్లి చేసుకునే ధైర్యంలేక ఆత్మహత్య

    July 31, 2020 / 01:29 PM IST

    ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాలో ఇదే జరిగింది. తండాకు చెందిన సేన

    తన లవర్ కోసమే అమ్మే.. నాన్నను చంపేసింది

    July 27, 2020 / 05:47 PM IST

    ఖరగ్‌పూర్‌లోని నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) జులై 22న మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా.. సహజ మరణం గుండెపోటుగా భావించారు. జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఖఃంలో మునిగిఉన్నారు. ఆ సమయంల

    వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడి హత్య

    July 18, 2020 / 10:04 AM IST

    తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్‌ (28) �

10TV Telugu News