Home » IMA
కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్
రాందేవ్ బాబా పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా
యోగా గురు రామ్దేవ్ తో విసిగిపోయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ పంపింది. దయచేసి వ్యాక్సినేషన్ పై రామ్దేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపించాలంటూ పేర్కొంది.
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
కరోనా ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ విడుదల చేసిన కరొనిల్ టాబ్లెట్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విస్మయం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన కరొనిల్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్�
కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో 196 మంది వైద్యులు మరణించారని, ఈ విషయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. ఈ మేరకు ఓ
దేశంలో కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మరణాల గ్రాఫ్ కూడా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దేశంలో కరోనా కారణంగా పరిస్థితి చెయ్యి దాటి పోతుందని, వైద్యుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చ
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�