-
Home » IMD Forecast
IMD Forecast
ఈ జిల్లాల వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం
నేడు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు.. ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ ఏమన్నారంటే?
అలాగే, కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు.
తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు... వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడి�
ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Forecasts Heavy Rain : ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Monsoon likely starting June 18: జూన్ 18 నాటికి రుతుపవనాలు తిరిగి ప్రారంభం..వాతావరణశాఖ వెల్లడి
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....
Cyclone Sitrang: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు..!
తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
IMD : చల్లటి కబురు.. త్వరలో ఎండల నుంచి ఉపశమనం
అండమాన్ సముద్రంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందని.. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేసింది. మే 04 నాటికి తుపాన్ గా మారి.. మే 05వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని...
Monsoon : నైరుతి వచ్చేస్తోంది..తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.
Light Rains : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలు
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది.
జాగ్రత్త, నగరంలో భారీ వర్షం, రహదారులు జలమయం
నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర