Home » IMD
భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఐదు రోజుల పాటు ఎండలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శనివారం రాజస్థాన్ లోని గంగానగర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఈ మేరకు వాతావరణ ఏజెన్సీ విడుదల చేసిన బుల్లెటిన్..
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు
ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
ముంబైలో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలపై సీఎం ఉద్ధవ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు....ఉద్ధవ్. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఈ ఉదయం నుంచి భార�
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత..తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ..శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �
నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.