Home » IMD
అక్టోబర్ 28 ఉదయం నాటికి ఉత్తర-వాయవ్య దిశగా కదిలి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
'మొంథా తుపాను' ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.
ఈ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 22 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.
Rain Alert : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా, గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2 మిమీ..