Home » IMD
Rain Alert : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా, గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2 మిమీ..
ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సిద్ధిపేట, నారాయణరావు పేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించారు.
Heavy Rains : సెప్టెంబర్ నెల నుంచి నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతున్న తరుణంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.