Home » IMD
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.
ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.
అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది.
రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. శనివారం కేరళ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.
రానున్న వారంరోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.