-
Home » IMD
IMD
వాతావరణ శాఖ బిగ్ అప్డేట్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. దేశవ్యాప్తంగా జల్లులు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాలకు ఎంట్రీ అప్పుడే...
May 9, 2026 / 08:31 AM ISTWeather Updates : భారతదేశంలో రుతుపవనాల అధికారిక ప్రవేశాన్ని కేరళకు చేరుకున్నప్పుడు గుర్తించడం జరుగుతుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళకు చేరుతాయి. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో ప్రధాన వర్షాకాలంగా గుర్తించబడుతుంది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలు.. హెచ్చరికలు జారీ.. తగ్గుముఖం పట్టనున్న ఎండలు
May 7, 2026 / 10:12 AM ISTTelangana Rain : తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతోపాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని…
నేలకూలిన చెట్లు, వాహనాలు ధ్వంసం.. బెంగళూరులో వర్ష బీభత్సం.. రేపు కూడా...
April 29, 2026 / 08:47 PM ISTభారత వాతావరణ శాఖ బెంగళూరుతో పాటు ఇప్పటికే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఏడాది ముందుగానే రానున్న నైరుతి రుతుపవనాలు
April 26, 2026 / 12:52 PM ISTఈ ఏడాది ముందుగానే రానున్న నైరుతి రుతుపవనాలు
విపరీతమైన చలితో వణికిపోతున్నారా.. అయితే, మీకు భారీ ఊరట.. జనవరి 1 నుంచి..
December 28, 2025 / 07:41 AM ISTCold Waves : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో..
చలికి ఇప్పటికే వణికిపోతున్న ప్రజలు.. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందంటూ ఐఎండీ హెచ్చరిక
December 2, 2025 / 11:46 AM ISTఆయా ప్రాంతాల్లో పగలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా రికార్డు అవుతాయని ఐఎండీ చెప్పింది.
హమ్మయ్య ముప్పు తప్పింది.. ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
November 26, 2025 / 11:37 AM ISTAP Rain : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఏపీకి తుపాను ముప్పు తప్పింది. మలక్కా జలసంధి ప్రాంతంలో బలపడిన తీవ్ర వాయుగుండం
"మొంథా" తుపాను.. నేడు, రేపు, ఎల్లుండి.. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండనుందంటే?
October 27, 2025 / 03:51 PM ISTఅక్టోబర్ 28 ఉదయం నాటికి ఉత్తర-వాయవ్య దిశగా కదిలి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.
తుఫాను తీవ్ర హెచ్చరిక.. కోస్తా జిల్లాలపై 'మొంథా' ప్రళయం.. రాబోయే 4 రోజులు అత్యంత కీలకం!
October 27, 2025 / 12:04 PM IST'మొంథా తుపాను' ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.
ముంచుకొస్తున్న మహా ముప్పు.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్..
October 26, 2025 / 07:50 PM ISTఈ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.