Home » IMD
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు
దేశంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న భారత హెచ్చరికల కేంద్రం... 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మే 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.
this summer very hot: సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప�
Rains: వారాంతంలో కుండపోత వర్షం ఖాయమంటోంది వాతావరణ శాఖ. ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆదివారమే దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఉత్తరభారత దేశంలో ఓ మోస్తారు నుంచి తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఈ మే�