immediately

    Android: మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే వెంటనే ఈ యాప్స్ తీసేయండి

    September 26, 2022 / 07:00 PM IST

    మొబైల్స్‌ పాలిట మాల్వేర్‌ భయంకరమైన శాపంలా మారింది. అక్రమంగా చొరబడి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సెక్యూరిటీ కంపెనీ స్కాలెర్‌ థ్రెట్‌ల్యాబ్జ్‌ ఈ మధ్య జోకర్‌, ఫేస్‌స్టీలర్‌, కాపర్‌ మాల్వేర్‌ కుటుంబాలను గూగుల్‌ ప్లే స్టోర్‌లో కనుగొంది. ఆండ్ర�

    Afghanistan : ఆఫ్ఘానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన

    August 14, 2021 / 03:33 PM IST

    అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యంత దా

    నో కాంప్రైమైజ్ : అక్రమ నిర్మాణమని తేలితే..మత కట్టడమైనా కూల్చేయండి

    March 12, 2021 / 01:28 PM IST

    ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులను ఆక్రమించి నిర్మించిన అన్ని మతపరమైన కట్టడాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

    వాట్సప్ సెక్యూర్‌గా ఉండాలంటే.. వెంటనే సెట్టింగ్స్ ఇలా మార్చేయండి

    February 3, 2021 / 09:49 PM IST

    WHATSAPP: రీసెంట్ గా కొన్ని వారాల నుంచి వాట్సప్ గురించే మాట్లాడుకుంటున్నారు జనమంతా. అందులో చాలా వరకూ నెగెటివ్ గానే వినిపిస్తున్నాయి వార్తలు. ప్రైవసీ పాలసీ గురించే వచ్చి పడింది అసలు చిక్కంతా. మే15వరకూ యూజర్లంతా లేటెస్ట్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్

    బస్సు దగ్ధం..ఆరుగురు మృతి, 17 మందికి గాయాలు

    January 17, 2021 / 06:31 AM IST

    fire accident in rajasthan : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్‌ జిల్లాలోని బస్సు దగ్ధమైన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్‌పూర్‌లో విద్యుత్‌ తీగ బస్సుకు తగిలింది. దీంతో మంటలు వ్యాపించి క్షణాల్లోనే బస్సుకు అంటు�

    హిందీ రాకపోతే..ఇండియన్ కాదా..కనిమొళి ట్వీట్ తో కలకలం

    August 10, 2020 / 10:13 AM IST

    తమిళనాడు డీఎంకే నాయకురాలు, లోక్ సభ ఎంపీ కనిమొళి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన కనిమొళిని భద్రతా చర్యలో భాగంగా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు (సీఐఎస్ఎఫ్‌) చెందిన ఒక మహిళా అధికారి తనిఖీ చేశారు. ఈ సంద�

    లిబియా వదిలి భారత్ కు వచ్చేయండి

    April 19, 2019 / 04:11 PM IST

    లిబియా దేశంలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం(ఏప్రిల్-19,2019)ట్విట్టర్ వేదికగా సుష్మా స్పందించారు.లిబియాలో ఉన్న భారతీయ�

    అక్కడా అంతే : పాక్ ఎయిర్ పోర్టులు మూసివేత, దారి మళ్లింపు

    February 27, 2019 / 07:20 AM IST

    భారత్ – పాక్ సరిహద్దు దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదేశాలు తరువాయి అన్నట్లు భారత సైన్యం శత్రుదేశంపై విరుచకపడేందుకు అలర్ట్‌గా ఉంది. పాక్ ఎలాంటి వైఖరి కనబరుస్తుందో ప్రత

10TV Telugu News