Home » implementation
దేవుడు వరమిచ్చినా...పూజారి కనికరించడు అన్న చందంగా మారింది తెలంగాణలో ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు నిధులు రిలీజ్ చేసేందుకు అడ్డంకులు వచ్చి పడ్డాయి.
రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసుల ఆధారంగా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లు గా విభజించామని తెలిపారు. ఈ మేరకు ఆయన మే 2న మీడియాతో మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్ జోన�
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుక�
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
నెల్లూరు జిల్లా నేతాజీ నగర్ లో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిర్వహించిన సర్వేలు కలకలం రేపాయి.