-
Home » implemented
implemented
Inter English Practicals : ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు.. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్!
December 11, 2022 / 12:14 PM ISTతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా…
అతి త్వరలోనే CAA అమల్లోకి…బీజేపీ చీఫ్
October 19, 2020 / 07:17 PM ISTCAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ…
మక్కలు వద్దే వద్దు..యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష
October 11, 2020 / 09:12 AM ISTcm kcr review : మక్కలు వద్దే వద్దు..దేశంలో అవసరానికి మించి..భారీగా మొక్కజొన్న నిల్వలున్నాయని, యాసంగిలో మక్కలు సాగు చేస్తే..తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరించారు. యాసంగి పంటల సాగుపై సీఎం…
ఏపీ సర్కార్ అభయం : మరో 6 జిల్లాలో YSR AROGYA SRI..ప్రారంభించనున్న సీఎం జగన్
July 16, 2020 / 09:05 AM ISTవైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020,…
కరీంనగర్ తరహాలోనే రాష్ట్రమంతా లాక్డౌన్ అమలు
April 23, 2020 / 02:34 AM ISTతెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలు…
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు : 12 రాష్ట్రాల్లో అమల్లోకి
January 2, 2020 / 04:35 AM ISTఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్…
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక : ఫ్లెక్సీలు కట్టినా..పోస్టర్లు వేసినా ఫైన్
November 20, 2019 / 01:04 AM ISTహైదరాబాద్ వాసులకు ఇదో హెచ్చరిక. ప్లెక్సీలు కట్టినా.. పోస్టర్లు వేసినా.. వాల్ రైటింగ్స్ రాసినా.. మీకు ఫైన్ పడిపోతుంది. నగరంలో.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం.. లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. నెలరోజుల్లోనే..…
ఏపీలో మద్యం ప్రియులకు షాక్ : సమయం కుదించారు
September 30, 2019 / 02:46 PM ISTఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి…