imposed

    అయోధ్య ప్రశాంతం : కొనసాగుతున్న నిషేధాజ్ఞలు

    November 10, 2019 / 12:55 AM IST

    రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఊపిరి పీల్చుకుంది. తీర్పు నేపథ్యంలో ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించడంతో నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా అయో�

    మందిరమా-మసీదా : ఫైనల్ తీర్పుకి సుప్రీం రెడీ..అయోధ్యలో 144సెక్షన్

    October 14, 2019 / 05:15 AM IST

    వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం త�

    దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ : మాల్‌పురాలో కర్ఫ్యూ

    October 9, 2019 / 06:05 AM IST

    రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్‌పురా ప్రాంతంలో దసరా పండుగ వేళ ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు దాడులకు దిగాయి. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుక�

    చింతమనేనికి 14 రోజుల రిమాండ్

    September 11, 2019 / 12:09 PM IST

    టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిం�

10TV Telugu News