Home » Imrankhan
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ర్యాలీని మళ్ళీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ‘ఖాన్ మళ్ళీ వస్తున్నారు’ అంటూ ఆయన పార్టీ పీటీఐ ప్రకటన చేసింది. ఈ నెల 3న ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ తో పాటు మరో నలుగు�
Imran Khan Long March: లాంగ్ మార్చ్ ఆపేది లేదు.. ప్రభుత్వంతో చర్చల ప్రచారాన్ని ఖండించిన ఇమ్రాన్ ఖాన్
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు. అయితే, 2019లో భారత ప
భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని… ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ �
పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్
హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన
రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థికపరిస్థితి మరింత దిగజారిపోయిందని ప్రముఖ ఎకనామిస్ట్ హఫీజ్ ఏ పాషా అన్నారు. పాకిస్తాన్ లో దిగజారిన ఆర్థికవృద్ధి,రెండంకెల ఆహార ద్రవ్యోల్బణం కారణంగా 2020 జూన్ నాటికి దేశంలోని ప్రతి 10మందిలో 4మంది పేదరికంలోకి
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయురాలు ర�
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్పూర్ కారిడార్ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బీహార్లోని ముజఫర్పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న కేసు నమోదైంది. ముజఫర్పూర్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�