Home » In Odisha
Odisha Train Crash : మానవత్వం వెల్లివిరిసింది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.(People Queue Up) బాలాసోర్�
కోరమాండల్ ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్ మరియు చెన్నైలోని బెంగాల్ షాలిమార్ స్టేషన్ మధ్య నడుస్తుంది. యశ్వంత్పూర్ నుంచి వస్తున్న మరో ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్లోని పలు కోచ్లు పట్టాలు తప్పాయి. బహనాగా రైల్వే స్టే�
ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా 900కు దాటింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 233 దాటిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారికంగా ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని స్థానికులు చ�
Railways Minister Ashwini Vaishnaw:ఒడిశా రాష్ట్రంలో మూడు రైళ్ల ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల ప్రమాదాలు ఎలా జరిగాయి? ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మ�
Coromandel Express derails: ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు విచారం వ్యక్తం చేశారు.
Coromandel Express derails : ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మరణించగా, మరో 179 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్వచ్ఛంద సంస్థల ముసుగులో చిన్నారులపై జరిగే అకృత్యాలు..అఘాయిత్యాలకు అంతులేకుండాపోతోంది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తామని వసతి కల్పిస్తూ..వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఒళ్లు గగొర్పొడుస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను చి�