Home » In Odisha
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకల�
ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస
ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....
ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు....
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదంగా గుర్తించారు. కోల్కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్
బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే