Home » in warangal district
ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఘటన�
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తీవ్ర విషాదం జరిగింది. దాదాపు 25 ఏళ్ల క్రితం పశ్చిబెంగాల్ నుంచి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంటకు వలస వచ్చారు. అక్కడ ఓ గన్నీ సంచుల గోడౌన్ లో పనిచేస్తుంటూ జీవనంసాగిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వలస �