Home » Inauguration of new Telangana Secretariat
తెలంగాణ రాష్ట్ర పాలనకు కేంద్ర బింధువైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవన నిర్మాణం తుదిదశకు చేరింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేం�
సచివాలయం నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.