Home » incident
Did Steve Smith cheat : గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ గురించే చర్చ సాగుతోంది. డ్రింక్స్ బ్రేక్లో రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను వక్రబుద్ధితో చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. బాల్టాం�
Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Gurugram man rams truck inside hospital : ఎవరైనా తమకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం జరగకపోతే..నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారనే సంగతి వింటుంటాం. కానీ..ఓ వ్యక్తి ఆసుపత్రి వారితో గొడవపడి..ఓ ట్రక్కుతో వీరంగం సృష్టించాడు. వెనకకు..ముందుకు తిప్పుతూ..బీభత్సం చేశాడు. వాహనాలను ఢీ క�
Bashabhai Arrest : కడప జిల్లా గోటూరు రోడ్డు ప్రమాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాషా భాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. లోకల్ గ్యాంగు ఇచ్చిన సమాచారంతో..బెంగళూరులో భాషా భాయ్ ను అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా భాషాభాయ్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీ
Poonam and Sam : తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడు..బెదిరిస్తున్నాడు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి పూనం పాండే. ఈ నెల 01వ తేదీన సామ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు …సామ్ ను బాంబేను గోవా పోలీసులు అరెస్టు చేశారు. సాం బాంబే
Pakistani Woman : మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరా ? మనుషులం కాదా అంటూ ప్రశ్నిస్తోంది పాక్ దేశానికి చెందిన మహిళ. ద్విచక్ర వాహనానికి లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారంటూ..మహిళ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లో వై�
రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పాస
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచార�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�