Home » incident
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్ బాబు కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాద ఘటనలో రమేష్ బాబు, ఆస్పత్�
క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుత�
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డి
కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే…ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా రాకాసి కారణంగా ఎంతో మంది చనిపోతున్న సంగతి తెలిసిందే. కానీ…మయన్మార్ లో ఊహించని ప్రమాదం ఎదురైంది. కొండచరియలు విరిగిప�
ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) తీవ్రంగా ఖండించింది. దీనిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. వెంటనే దీనిపై మీటింగ్ ఏర్పాటు చేసింది. జేఎన్యూ రిజిస్ట్రా�
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.
ఓ వైపు ఉన్నావ్ బాధితురాలి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నావ్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్ల
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆ మృగాళ్లను చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ దేశంలోని ప్రముఖ నగరాల్లోని రెండు మసీదుల్లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.