Home » IND A vs PAK A
ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్-ఏ, భారత్-ఏ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. యువ భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అజేయ సెంచరీతో చెలరేగాడు.