Home » IND vs NZ 1st test Match
టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా
నాలుగో రోజు టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడి కెరీర్ లో తొలి అంతర్జాతీయ సెంచరీ. అరంగ్రేటం చేశాక నాలుగో టెస్టులోనే..
భారత్ జట్టుకు శనివారం ఆట కీలకంగా మారనుంది. భారత్ బ్యాటర్లు 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జట్టు ముందు 200కుపైగా పరుగుల ఆధిక్యాన్ని ఉంచాలి.
న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది. అసలే తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో కష్టాల్లో పడిన టీమిండియాకు ..