Home » IND vs SL 1st ODI
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు.
కొలంబో వేదికగా శుక్రవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. శ్రీలంక తమ ముందు ఉంచిన స్కోర్ విలువైనదే. ఆ స్కోర్ అందుకోవడానికి మంచిగా బ్యాటింగ్ చేయాలి.
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది.
మ్యాచ్లో భారత ఆటగాళ్లు చేతికి నల్ల రంగు బ్యాండ్లతో బరిలోకి దిగారు.
భారత్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది.
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా న�
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ నేడు జరిగే వన్డే తుదిజట్టులో చేరుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ మధ్య తుదిజట్టులో ఎవరికైనా ఒక్కరికే అవకాశం దక్కుతుంది. ఒకవేళ శ్రేయాస్, సూర్యక�