Home » Ind vs SL Match Highlights
సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టుపై విజయం అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ చివరి ఓవర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో చివరకు టీమిండియా విజేతగా నిలిచింది.
లంక ముందు 447 పరుగులను లక్ష్యంగా ఉంచింది. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, పంత్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని..