IND

    రాహుల్, శ్రేయస్ మెరుపులు : 2-0తో టీమిండియా ఆధిక్యం

    January 26, 2020 / 10:10 AM IST

    టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్

    సాగర తీరాన సమరానికి సిద్ధమైన భారత్ vs విండీస్

    December 18, 2019 / 02:01 AM IST

    పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. టీమిండియాకు బాగా కలిసొచ్చిన విశాఖ తీరంలో విండీస్ జట్టుతో రెండో వన్డేలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌ను గెలిచి ఊపుమీదున్న కరేబియన్లు.. ఈ మ్యాచ్‌లోనూ విజయం  సాధించి సిరీ

10TV Telugu News