Home » Independence Day
స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన
నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన పెంపుడ్ఫు కుక్క పిల్లలతో ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు.
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.
కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు.
గుంటూరులో మంత్రి నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
యాంకర్ స్రవంతి రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందురోజే ఇలా స్పెషల్ చీరలో ఫోటోషూట్ చేసింది.
Jio Hotstar : ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జియో హాట్స్టార్ యూజర్లందరికి ఉచితంగా కంటెంట్ను (Jio Hotstar) అందిస్తోంది. ఈ రోజున వినియోగదారులు లాగిన్ అవ్వాలి. జియో హాట్స్టార్ అన్ని షోలు, వెబ్ సిరీస్లను ఎలాంటి �
పంద్రాగస్టు వేడుకలతోపాటు, వివిధ కార్యక్రమాల్లో శాంతి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాలను ఎగురవేయడం భారత్ లో ఆనవాయితీ..
తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఇండిపెండెన్స్ డే రోజు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు.