-
Home » India-China
India-China
వెనక్కి తగ్గిన చైనా.. తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాలు ఉపసంహరణ.. మరో నాలుగు రోజుల్లో పెట్రోలింగ్ షురూ
తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్ - చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ..
India-China: గల్వాన్ ఘర్షణల్లో వాడిన సంప్రదాయ ఆయుధాల వంటివి మళ్లీ భారీగా కొన్న చైనా
గల్వాన్ లోయలో మూడేళ్ల క్రితం భారత సైనికులతో జరిగిన ఘర్షణలో వాడిన సంప్రదాయ ఆయుధాల వంటివాటిని చైనా తాజాగా భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దుల వద్ద చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గల్వాన్ లాంటి ప్
India-Pak: పాక్ రెచ్చగొడితే భారత్ సైనిక చర్యకు దిగుతుంది.. అమెరికా వర్గాల అంచనా
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇ
India-China: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, గత ఏడాది డిసెంబరులో భారత్-చైనా ఉద్రిక్తతలు తగ్గడానికి చేసిన ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అమెర
India – China Border Clash: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య.. నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు..
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
India-China Border Clash At LAC : చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..అరుణాచల్ ఘటనపై కూడా ఓ కొత్త కథ చెబుతారు : MP అసదుద్దీన్ ఓవైసీ
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
India-China Border Clash At LAC : చైనా-భారత సైనికుల మధ్య ఘర్షణ .. అరుణాచల్ వద్ద ఫైటర్ జెట్స్ పెట్రోలింగ్
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలత�
India-China face off: రాజ్నాథ్ ప్రకటన తర్వాత లోక్సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్
లోక్సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. భార�
India-China face off: చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు: లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన
భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. చైనా సైనికులు భారత భ