గల్వాన్ లోయలో మూడేళ్ల క్రితం భారత సైనికులతో జరిగిన ఘర్షణలో వాడిన సంప్రదాయ ఆయుధాల వంటివాటిని చైనా తాజాగా భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దుల వద్ద చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గల్వాన్ లాంటి ప్
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇ
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, గత ఏడాది డిసెంబరులో భారత్-చైనా ఉద్రిక్తతలు తగ్గడానికి చేసిన ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అమెర
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలత�
లోక్సభలో గందరగోళం నెలకొంది. భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేసి, వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే విపక్ష పార్టీల నేతలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. భార�
భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. చైనా సైనికులు భారత భ
దేశ పాలకులు రాజకీయాలు, దర్యాప్తు వ్యవస్థ, అసెంబ్లీ, ప్రతిపక్ష పార్టీలపై దృష్టిసారించే బదులు సరిహద్దులపై దృష్టిసారించాలని శివసేన ఎంపీ సంజయ్ అన్నారు.