-
Home » India China border
India China border
బోర్డర్లో శాంతి కోసం భారత్తో కలిసి పని చేయడానికి సిద్ధం- చైనా ఆర్మీ కీలక ప్రకటన
జూన్ 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
భారత్ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణాలేంటి?
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
China Military: తీరు మార్చుకోని చైనా.. ఎల్ఏసీ సమీపంలో సైనిక బలాన్ని పెంచుకుంటున్న డ్రాగన్ కంట్రీ
ఎల్ఏసీ పై చైనా సైనిక కార్యకలాపాలను పెంచిందన్న వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం లేహ్లోని 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
Indian Army: సరిహద్దుల్లో నిఘా పెంచిన సైన్యం.. గల్వాన్ లోయలో గడ్డకట్టే చలిలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
India – China Border Clash: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య.. నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు..
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
India-China Border Clash At LAC : చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..అరుణాచల్ ఘటనపై కూడా ఓ కొత్త కథ చెబుతారు : MP అసదుద్దీన్ ఓవైసీ
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
India China Border Dispute: భారత్ – చైనా సరిహద్దు వివాదం.. ప్రధాని మోదీపై సంజయ్ రౌత్ విమర్శలు
దేశ పాలకులు రాజకీయాలు, దర్యాప్తు వ్యవస్థ, అసెంబ్లీ, ప్రతిపక్ష పార్టీలపై దృష్టిసారించే బదులు సరిహద్దులపై దృష్టిసారించాలని శివసేన ఎంపీ సంజయ్ అన్నారు.
Labour Died: లీవ్ ఇవ్వలేదని వెళ్లిపోయిన లేబర్లు.. నదిలో మునిగి ఒకరు మృతి
పండుగ సందర్భంగా కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలోనే వదిలేసి ఇళ్లకు బయల్దేరారు 19 మంది కార్మికులు. వీరిలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా దొరకలేదు.
India-china border : ‘నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను’ అంటూ భారత్-చైనా బోర్డర్లో మహిళ హల్ చల్
నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను అంటూ భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేసింది. దీంతో సదరు మహిళను పోలీసులు..
చైనా చర్చల మాటున కుట్రలు దాగున్నాయన్న అమెరికా
చైనా చర్చల మాటున కుట్రలు దాగున్నాయన్న అమెరికా