Home » India China border
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలి
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
దేశ పాలకులు రాజకీయాలు, దర్యాప్తు వ్యవస్థ, అసెంబ్లీ, ప్రతిపక్ష పార్టీలపై దృష్టిసారించే బదులు సరిహద్దులపై దృష్టిసారించాలని శివసేన ఎంపీ సంజయ్ అన్నారు.
పండుగ సందర్భంగా కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలోనే వదిలేసి ఇళ్లకు బయల్దేరారు 19 మంది కార్మికులు. వీరిలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా దొరకలేదు.
నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను అంటూ భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేసింది. దీంతో సదరు మహిళను పోలీసులు..
చైనా చర్చల మాటున కుట్రలు దాగున్నాయన్న అమెరికా
చైనాకు భారత్ వార్నింగ్.. తేడావస్తే యుద్ధమే..!
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్