Home » India-China
తూర్పు లడఖ్లో భారత క్యాంపులను ఆక్రమించాలని చూస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని ఇండియా.. చైనాకు స్పష్టంచేసింది. ఎల్ఏసీ పక్కగా ఇకపై కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్కు పట్టున్న దక్ష�
https://youtu.be/76Owq3f5p1k
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత
The India-China border dispute, explained: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయింది. రెండు దేశాల బలగాలు.. క్లాష్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేశాయ్. బఫర్ జోన్ ఏర్పాటైంది. ఇవన్నీ విని బోర్డర్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయ్ అనుకున్నారంతా. కానీ.. సరిహద్దుకు అవతల ఉన్�
తూర్పు లడఖ్లో చైనాతో నెలకొన్న సరిహద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. 1962 తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడ్డ అత్యంత క్లిష్ట పరిస్థితి ఇదే అని ఆయన అన్నారు. 45 ఏళ్ల తర్వాత చైనాతో సరిహద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్
సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమౌతోంది. బోర్డర్ లో డ్రాగెన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో- చైనా బోర్డర్ లోని ఫార్వర్డ్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను దించింది భార
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�
ఇండియా బోర్డర్లోకి అడుగుపెట్టనూ లేదు.. ఒక్క పోస్ట్ ను కూడా ఎవ్వరూ ఆక్రమించలేదని ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీ సందర్భంగా అన్నారు. ఇండియా-చైనా బోర్డర్ ఘర్షణల్లో లడఖ్ ప్రాంతంలో 20మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మీటింగ్ లో మాట్లాడ