India-China

    ఇలాంటి సమయంలో కావాలసింది రణ నీతి.. రాజనీతి కాదు: కేసీఆర్

    June 19, 2020 / 03:39 PM IST

    సీఎం కేసీఆర్ ప్రధానితో అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా-చైనా బోర్డర్ అంశంలో ఇలాంటి సమయంలో మనకు కావాలసింది రణ నీతి కానీ రాజనీతి కాదని చెప్పారు. జాతి భద్రత అంశంలో కాంప్రమైజ్ కాకుండా నిర్ణయం తీసుకోవాలి. చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు షార్ట్

    చైనాతో యుద్ధం వస్తే గెలిచేదెవరు.. వారి బలాలేంటి?

    June 19, 2020 / 09:53 AM IST

    ఇండియా-చైనాల మధ్య లడఖ్‌లో జరిగిన కాల్పుల్లో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి యుద్ధ యంత్రాలపై మన వాళ్ల ఫోకస్ పడింది. చరిత్రలో చైనా యుద్ధంలో గొప్ప విజయాలే సాధించి ఉండొచ్చు కానీ, యుద్ధ అనుభవాల్లో ఇండియా తక్కువేం కాదు.  చరిత్

    భారత్ VS చైనా : అణ్వాయుధ రెండు దేశాల బలాబలాలు ఎంతంటే?

    June 18, 2020 / 08:51 AM IST

    లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా దళాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా కనీసం 20 భారతీయ సైనికులు అమరలయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వ�

    India-China గొడవల్లో చనిపోయింది 35మంది చైనా సైనికులు

    June 17, 2020 / 01:08 PM IST

    చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు చెందిన 35మంది సైనికులు గాయాలకు గురైయ్యారని పీటీఐ తెలిపింది. వీటిపై చైనా విదేశాంగ శాఖ, పీఎల్ఏ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాల్వాన్ లోయలో జరిగిన వాదనపై క్లారిటీగా చైనా ఆర్మీ ఏం చెప్పలేదు. జూన్ 16న ప్రభుత్�

    India-China borderలో గొడవలు జరిగిన పరిస్థితి.. ఇలా

    June 17, 2020 / 09:44 AM IST

    ఇండియా, చైనాల మధ్య సోమవారం సాయంత్రం నుంచి భయానక పరిస్థితులు మొదలయ్యాయి. 45సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాల కంటే ఎక్కువగా జరుగుతూ.. దాదాపు ఇండియా వైపు 20 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఓ కమాండ్ ఆఫీసర్ తో పాటు 43మందికి గాయాలకు గురయ్యారు. న్యూక్�

    ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగానే భారత్-చైనా బోర్డర్ వివాదం పరిష్కారం

    June 7, 2020 / 10:29 AM IST

    లడఖ్ సరిహద్దులోని పాంగోంగ్ తిసో మరియు గాల్వన్ వ్యాలీ ప్రాంతాలలో భారతదేశం-చైనాదేశాల మధ్య నెలకొన్ని ప్రతిష్టంభన శాంతియుతంగా పరిష్కరించబడుతుందని కేంద్ర విదేశాంగశాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా �

    భారత్‌పై చైనా దాడి చేస్తుండటానికి అసలు కారణం?

    May 21, 2020 / 02:04 PM IST

    భారత్‌ ఎంత తిప్పి కొట్టినా.. సహనంగా వ్యవహరిస్తున్నా.. చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు..ఓ వైపు నేపాల్‌ని ఎగదోస్తూనే..మరోవైపు  బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది..రెండు వారాల నుంచి ఇదే తరహా తీరు ప్రదర్శిస్తోన్న డ్రాగన్ కంట్రీకి మనప

10TV Telugu News