Home » India covid cases
కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 33 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కరోనానే వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు.
భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) నెమ్మదిగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కోవిడ్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి.
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.
దేశంలో కొత్తగా నిన్న 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ముందుంది కొవిడ్+
CMIE Report:కోటి ఉద్యోగాలు ఉష్
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయ�
కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని అంటున్నారు సైంటిస్టులు. కానీ, కరనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.