Home » India covid cases
ఇప్పటివరకు దేశ మొత్తం జనాభాలో కేవలం 1.8 శాతం మంది వైరస్ సోకిందని, కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ, బ్రెజిల్, రష్యా జర్మనీ అమెరికా, ఫ్రాన్స్తో సహా అనేక ఇతర దేశాల కంటే తక్కువగానే కరోనా వ్యాప్తి ఉన్న�
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 25 మిలియన్ల మార్కును అధిగమించాయి. గత 24 గంటల్లో 263,533 కొత్త కేసులు నమోదయ్యాయి. COVID-19 మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో కరోనాతో 4,329 మంది మరణించారు.
వ్యాక్సిన్లు రెడీ.. రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ను నిర్వహిస్తున్నా కూడా... కరోనా కేసులు రావడంతో ఇక లీగ్ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది.
మహారాష్ట్రలో, కర్ణాటక, యూపీ, కేరళలో. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బిహార్లలో ..
భారత్ థర్డ్ వేవ్ను తట్టుకుంటుందా?
Ipl 2021:2021 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ టోర్నీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇండియాలోనే బయోబబుల్లో (Biobubble) నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జ
విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ఇండియాకు వెళ్లొద్దని అమెరికా సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో రన్ అయ్యే విమానాల టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 89వేల 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 714 మందిని వైరస్ బలితీసుకుంది.