Home » India flights
ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ సినీనటి నుష్రత్ భరుచ్ఛా ఎట్టకేలకు భారత్ కు వచ్చే విమానం ఎక్కారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడులతో యుద్ధానికి తెర లేచింది.....
భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలిస్తూ యూఏఈ, సింగపూర్ దేశాలు పలు సూచనలు చేసాయి.
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక