Home » INDIA LEGENDS
ఇండియా లెజెండ్స్ టీమ్ మేట్ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు పాజిటివ్ వచ్చింది.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్లో భాగంగా రిటైర్డ్ క్రికెటర్లతో టోర్నీ నిర్వహించారు. ఇందులో ఛాంపియన్గా భారత్ కు చెందిన లెజెండ్స్ జట్టు గెలిచింది. టీమిండియా మాజీ ప్లేయర్ టెండూల్కర్ కెప్టెన్సీలోని..
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ల జోడీ క్రీజులో దిగితే ఎన్నేళ్లైనా ఒకటే. మరోసారి నిరూపించింది ఆ జోడీ. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా రోడ్ భద్రతపై అవగాహన కోసం ఆడిన మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడి జట్ట