Home » India Report
భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 46 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.