Home » India Vs Afghanistan
బెంగళూరులో జరిగే మూడో T20I మ్యాచ్లో భారత్ గెలిస్తే మరో రికార్డు సొంతమవుతుంది. పాకిస్థాన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడ్డాయి.
ఈ మ్యాచ్లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 556 సిక్సులు కొట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో క్రిస్ గేల్ (553) సిక్సుల రికార్డును బద్దలు కొట్టాడు. అయితే, విలేకరులు.. మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారని ప్రశ్నించడంతో రోహిత్ ఆసక్తికర
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ�
ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చెలరేగింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు.