Home » india vs australia t20 match
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్ఔట్ కావటంతో చివరి ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా �
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.
ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
India vs Australia T20 Match: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కకపోయినప్పటికీ 209 స్కోరును చేసి ఆస్ట్రేలియాకు భారీ టార్గెట్ను నిర
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్ లు భారత్, ఆస్ట్రేలియ