Home » India Vs Bangladesh T20
భారత సారథి రోహిత్ శర్మ, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీలలో ఎవరు కెప్టెన్సీ బెస్ట్.. ఎవరి కెప్టెన్సీని నువ్వు ఇష్టపడతావు అంటూ కపిల్ శర్మ దూబెను ప్రశ్నించాడు.
బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు.. అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను బంగ్లాతో ఆడబోతుంది.