Home » india vs england 2nd test
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
ఇండియాతో మ్యాచ్ అనగానే రెచ్చిపోయే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరోసారి అదరగొట్టాడు. రూట్ వరుసగా రెండో సెంచరీతో చెలరేగారు.
చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్మ్య�