Home » India vs England Test Series
ఇకపై సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్కు "పటౌడి మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్" అందజేస్తారు.
ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు తిరుగులేని రికార్డు ఉంది.
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.
టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చ
ఇండియా-ఇంగ్లండ్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్ మాత్రమే చే