Home » India vs England Test series 2024
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ చూడొచ్చు.
జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జనవరి 25న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.