Home » india vs new zealand match
హమిల్టన్ వేదికగా భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థిత�
టీమిండియా కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ నుంచిసైతం విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ న్యూజీలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్లో రాణిస్తారని అందరూ భావించారు. కానీ, ఓపెనర్గా బరిలోకి ద�
ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ మౌంట్ మౌంగనుయ్లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పుపొంచి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్ల