Home » India Vs Pakistan
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరోసారి ఈ టోర్నీలో పాక్ కు భారత్ చేతిలో పరాజయం తప్పలేదు. పాకిస్తాన్ నిర్దేశించిన టార్గెట్ ను టీమిండియా చేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పా�
అసలే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటువంటి సిచుయేషన్ లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ అవసరమా అని మండిపడుతున్నారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.
గ్రూప్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తూ రెండు మెయిల్స్ పంపింది పాక్ క్రికెట్ బోర్డు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ క్రికెటర్లు T20 ఫార్మాట్కు దూరమవడంతో ఇప్పుడు అందరి దృష్టి తమదైన ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్న కొత్త తరం వైపు మళ్లింది.
ఆసియా కప్ -2025 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఎలా అంటే..
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.