Home » India vs South Africa 1st T20
India vs South Africa 1st T20 : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కటక్లోని బారాబతి స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై విజయం సాధించింది.
కేరళ రాజధాని తిరువనంతపురంలో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు క్రికెట్ అభిమానులు. తిరువనంతపురంలోని గ్రీన్
'హలో తిరువనంతపురం' అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారత క్రికెటర్లు తిరువనంతపురం చేసుకున్న దృశ్యాలను అందులో చూపింది. అయితే, ఇవాళ తిరువనంతపురంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరుగుతు