Home » India vs Sri Lanka
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది
ఐసీసీ మహిళ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం రాత్రి ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది.
టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది.
సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టుపై విజయం అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ చివరి ఓవర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో చివరకు టీమిండియా విజేతగా నిలిచింది.
సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీతో చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయాన్ని భారత్ జట్టు అమాంతం లాగేసుకుంది. 19వ ఓవర్ పార్ట్ టైం స్పినర్ ..
తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
భారత్, శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్కు అంతా సిద్ధమైంది.
ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో శ్రీలంక తలపడనుంది.
శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్కు తాము అందుబాటులో ఉంటామని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియజేసినట్లు సమాచారం.