Home » India Women's Team
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అందుకు మరోసారి సమయం ఆసన్నమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్న విషయం విధితమే. షెడ్యూల్లో భాగంగా ఆదివారం భారత మహిళా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొట్టన�
టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్
భారత మహిళల క్రికెట్ టెస్టు మ్యాచ్ లకు రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ లో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. 2021, జూన్ 16వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభ కానుంది.