Home » india
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వంద కోట్లు దాటిన సందర్భంగా గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక గీతాన్ని, ఏవీ(ఆడియో-విజువల్)ని విడుదల చేశారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
కరోనా వ్యాక్సిన్లు వేయటంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంది.
కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.
చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.
కశ్మీర్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న పౌరుల హత్యల వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే కశ్మీర్ లోని స్థానికేతరులు,మైనార్టీలు(హిందువుల
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదో రోజు కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదైంది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత కార్ల తయారీదారు టాటా మోటర్స్ మైక్రో ఎస్యూవీ ‘పంచ్’తో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
టీ20 వరల్డ్ కప్ 2021కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.