Home » india
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఓ రోజు పెరుగుతూ మరో తగ్గుతూ వస్తుంది. ఇక చాలా రాష్ట్రాల్లో 1000కి దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్(T20 World Cup 2021) హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ(24 అక్టోబర్ 2021) దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు.
మెగా ఈవెంట్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించినట్లుగా.. ఇండియాతో దాయాది పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు క్రికెట్ అభిమానులు.
టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు 4 జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు.. సూపర్-12లో టాప్ టీమ్స్ తో పోటీ పడనున్నాయి.
కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...