Home » india
తొలి రెండు మ్యాచ్ల్లో పాక్, న్యూజిలాండ్ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. అఫ్గానిస్థాన్ను దంచికొట్టి రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో........
టీ20 ప్రపంచ కప్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది.
భారతదేశంలో కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. 2020 ఏడాదిలో చిన్నారులు తీవ్రంగా మానసికక్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
వరల్డ్ కప్(ICC T20 WC)లో, ఆదివారం(31 అక్టోబర్ 2021) భారత్(IND), న్యూజిలాండ్(NZ) మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది.
అపహరణకు గురైన సుమారు15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్కు యూఎస్ తిరిగి ఇచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోప్ ప్రాన్సిన్ ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. వాటికన్ సిటీలో ఓ గంటసేపు భేటీ అయిన మోదీ.. పలు విషయాలు చర్చించారు.
విమానాల ఇంధనమే చీప్ గా ఉంది బైకు, కార్ల పెట్రోల్ ధరల కంటే.. బైకులకు రూ.113 పైనే పెట్రోట్ ధర ఉంటే..విమానాల ఇంధనం ధర లీటరు రూ.79 గా ఉంది.
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గుతున్నా, భారత్ లో భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరింది.
కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్కు కీలక పదవి దక్కింది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ.. 54 ఏళ్ల వయస్సున్న అనితాను నూతన రక్షణ మంత్రి
రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్ పై ఆంక్షలు విధించవద్దని కోరుతూ అమెరికాలో ఇద్దరు కీలక సెనేటర్లు