Home » india
Chennai Test: : చెపాక్ టెస్ట్లో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు.. టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. పరుగుల వరద పారించారు.. ఇక చెపాక్ వేదికగా.. జో రూట్.. తన రికార్డులకు రూట్ వేసుకున్నాడు.. తొలి రోజు సీనే.. రెండో రోజూ రిపీట్ అయ్యింది.. ఇంగ్ల�
Chinas Sinopharm vaccine not effective: కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో, వైరస్ విరుగుడు కోసం తీసుకొచ్చిన వ్యాక్సిన్ కూడా సురక్షితం కాదా? 60ఏళ్లు పైబడిన వారిపై వ్యాక్సిన్ పని చెయ్యడం లేదా? సైనోఫామ్(SINOPHARM) వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవా? డ్రాగన్ కంట్రీ చైనా వ్యాక్సిన
India vs England: టీమిండియాకు శనివారం కూడా కలిసిరాలేదు. జోయ్ రూట్.. విజృంభణ ఇంగ్లీష్ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా డబుల్ సెంచరీ నమోదు చేసేశాడు. 154వ ఓవర్ కు గానీ వికెట్ దక్కించుకోలేకపోయాడు నదీమ్. ఇదే ఊపులో భారీ �
India vs England: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు ఇద్దరూ కలిసి ఇండియా ప్లేయర్ల ఆటకు ప్రాణం పోశారు. చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశం ప�
Joe Root Double Century : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్లో పరుగుల వరద పారుతోంది. చెపాక్ పిచ్పై ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ పండుగ చేసుకున్నాడు. భారత బౌలర్లను ఆటాడుకుంటూ తన వందో టెస్టులోనూ సెంచరీ బాదేసి హ్యాట్రిక్ శతకం నమోద�
India – England Test match : చెన్నై టెస్ట్ మ్యాచ్లో తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత సొంత గ్రౌండ్లో పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట�
Ind vs Eng: సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృభించడంతో స్వల్ప విరామంతో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. 23.5వ బంతికి రారీ బర్న్స్ 63పరుగుల వద్ద తొలి వికెట్ గా, రెండో వికెట్�
Rihanna Muslim : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమౌతోంది. పలువురు వీరి పోరాటానికి మద్దతు తెలియచేస్తున్నారు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్
Virat Kohli : టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా మరోసారి మారిపోయాడు. 237.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ వాల్యుయేషన్ స్టడీ -2020
రిపబ్లిక్ ఇండియా టీవీకి చెందిన ప్రముఖ యాంకర్ వికాస్ శర్మ కన్నుమూశారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వికాస్ శర్మ గురువారం(04 ఫిబ్రవరి 2021) రాత్రి నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతనికి తీవ్ర జ్వరం రాగా.. ఆసుపత్రిలో చేర�