india

    కోహ్లీనే మా కెప్టెన్.. మసాలా కోసం మాట్లాడొద్దు: రహానె

    February 13, 2021 / 09:19 AM IST

    Ajinkya Rahane: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించి సాహో.. కెప్టెన్ అనే రేంజ్ లో తిరిగొచ్చాడు అజింకా రహానె. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను పరాజయంతో ముగించాడు. 227పరుగుల భారీ తే�

    దిగొచ్చిన ట్విట్టర్..కేంద్రం సూచించిన అకౌంట్లు తొలగింపు

    February 12, 2021 / 08:58 PM IST

    Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం �

    గల్వాన్ ఘర్షణలో 45మంది చైనా సైనికులు మృతి : రష్యా న్యూస్ ఏజెన్సీ

    February 11, 2021 / 08:16 PM IST

    TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర

    లడఖ్ లో భారత్-చైనా యుద్ధ ట్యాంకులు,బలగాల ఉపసంహరణ : వీడియో

    February 11, 2021 / 07:43 PM IST

    Ladakh తూర్పు ల‌డఖ్ లోని పాంగాంగ్ సరస్సుకి ఉత్తర,దక్షిణ వైపున మొహరించిన బ‌ల‌గాల‌ను ద‌శ‌ల వారీగా ఉప‌సంహ‌రించుకోవాల‌న్న ఒప్పందం త‌ర్వాత భారత్-చైనాకు చెందిన యుద్ధ ట్యాంకులు వెన‌క్కి మ‌ర‌లుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ కొద్దిస

    సీఎన్జీ ట్రాక్టర్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

    February 11, 2021 / 05:32 PM IST

    India’s first CNG tractor to be launched tomorrow : భారతదేశంలో మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. సీఎన్జీ, ఎలక్ట్రిక్, ఈథనాల్, హై బ్రిడ్ వాహనాల వ

    ప్రాణాలు తీస్తున్న విషపు గాలి.. లక్షలాదిమంది మృతి

    February 11, 2021 / 03:51 PM IST

    27 lakh people die every year due to air pollution : భారతదేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి అయిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 27లక్షలమంది వాయు కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతుంటే..అదే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారని వ

    వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు

    February 11, 2021 / 11:17 AM IST

    petrol, diesel prices hiked for third day: చమురు ధ‌ర‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వాహనదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజూ(ఫిబ్రవరి 11,2021) చ‌మురు ధ‌ర‌లు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 32 పైస‌ల చొప్�

    18న దేశవ్యాప్తంగా రైల్ రోకో..రైతు సంఘాల పిలుపు

    February 10, 2021 / 09:14 PM IST

    ‘Rail Roko’ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల దేశవ్యాప్త రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశ

    18 ఏళ్లు పాక్ జైల్లో గడిపి..భారత్ కు వచ్చిన హసీనా బేగం ఇకలేరు

    February 10, 2021 / 08:47 PM IST

    Aurangabad Woman Who Returned to India After 18 Years in Pakistani Jail Dies of Heart Attack : భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్‌ కు వెళ్లి..18 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్​పోర్ట్​ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఔరంగా

    భారత్ దెబ్బకు తోక ముడిచిన డ్రాగన్..పాంగాంగ్ లేక్ వద్ద బలగాల ఉపసంహరణ

    February 10, 2021 / 06:48 PM IST

    Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉ�

10TV Telugu News