Home » india
Ajinkya Rahane: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించి సాహో.. కెప్టెన్ అనే రేంజ్ లో తిరిగొచ్చాడు అజింకా రహానె. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ను పరాజయంతో ముగించాడు. 227పరుగుల భారీ తే�
Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం �
TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర
Ladakh తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ సరస్సుకి ఉత్తర,దక్షిణ వైపున మొహరించిన బలగాలను దశల వారీగా ఉపసంహరించుకోవాలన్న ఒప్పందం తర్వాత భారత్-చైనాకు చెందిన యుద్ధ ట్యాంకులు వెనక్కి మరలుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ కొద్దిస
India’s first CNG tractor to be launched tomorrow : భారతదేశంలో మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. సీఎన్జీ, ఎలక్ట్రిక్, ఈథనాల్, హై బ్రిడ్ వాహనాల వ
27 lakh people die every year due to air pollution : భారతదేశంలో ఏటా 27 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి అయిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 27లక్షలమంది వాయు కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతుంటే..అదే ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారని వ
petrol, diesel prices hiked for third day: చమురు ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వాహనదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజూ(ఫిబ్రవరి 11,2021) చమురు ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. పెట్రోల్, డీజిల్పై 32 పైసల చొప్�
‘Rail Roko’ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల దేశవ్యాప్త రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశ
Aurangabad Woman Who Returned to India After 18 Years in Pakistani Jail Dies of Heart Attack : భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ కు వెళ్లి..18 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఔరంగా
Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉ�